- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి కార్మికులు ఆందోళనకు దిగారు. కరోనా వైరస్ విషయంలో యాజమాన్యం కనీస రక్షణా చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శాంతి గని వద్ద సోమవారం కార్మికులు ఆందోళన చేపట్టారు. విధులకు వెళ్లకుండా నిరసన తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో కనీస రక్షణా చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆందోళనకు దిగడంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
Next Story