- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. గొర్రెలను మేపడానికి వెళ్లిన కాపరిపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటన చంద్రాపూర్లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నాజీ కూతే అనే గొర్రెల కాపారి శనివారం సాయంత్రం అటవీలో గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా పెద్దపులి దాడి చేసింది. దీంంతో తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందాడు. చంద్రాపూర్ జిల్లాలో పెద్ద పులుల దాడిలో ఇప్పటివరకు 18 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు.
Next Story