- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, దివంగత రాజశేఖరరెడ్డి జీవిత ఘట్టాలతో ఆయన భార్య విజయమ్మ ఇటీవల రాసిన ‘నాలో.. నాతో… వైఎస్సార్’ పుస్తకాన్ని వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పుస్తకంపై అభిమానులు, ఇతరులు ఏమనుకుంటున్నారన్న స్పందనను ఆ దంపతుల కుమార్తె శర్మిల తెలుసుకోవాలనుకుంటున్నారు. దీంతో తన ట్విట్టర్ ఖాతా ద్వారా “అమ్మ రాసిన పుస్తకం ‘నాలో.. నాతో… వైఎస్సార్’ పట్ల మీ అందరి అపూర్వ స్పందన మాకు దక్కిన విశిష్ట గౌరవంగా భావిస్తున్నాం. ఆ పుస్తకంపై మీ స్పందనలను కామెంట్ల రూపంలో పంపించండి. మీ సందేశాలన్నింటినీ చదవాలనుకుంటున్నాను” అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
Next Story