- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్ : పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్ టికా కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎం . హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో మాట్లాడుతూ పిల్లలందరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. టీకాలు వేసేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, అర్బన్ సబ్సెంటర్లు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మర్చిపోకుండా టీకాలు వేయించాలని సూచించారు.
Tags: Medak,collector,M.Hanumantha rao, Vaccine,children
Next Story