- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో జిల్లాలోని ఎనిమిది పురపాలికల్లో నిబంధనలు ఉల్లంఘించిన 116 మందికి జరిమానాలు విధించినట్టు తెలిపారు. అంతేకాకుండా మాస్క్ ధరించకుండా బయటకు వచ్చిన 52 మందికి రూ. 5,200 జరిమానా విధించామన్నారు. పోలీసులకు చిక్కి జరిమానాలు చెల్లించినవారు ఇకమీదట అయినా రూల్స్ పాటించాలని, లేకపోతే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
tags : lockdown, rules break, sangareddy dist, collecter hanumantha rao
Next Story