- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లాక్డౌన్ ఎఫెక్ట్: లాభాల బాటలో మార్కెట్లు
by Harish |

X
కరోనా ఎఫెక్ట్తో నెల రోజులుగా నష్టాల బాటలో పయణిస్తున్న దేశీయు మార్కెట్లు బుధవారం కొద్దీగా కొలుకున్నాయి.
మహమ్మారి మరింత విజృంభించకుండా మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే 1 శాతం లాభాల్లోకి వెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 625.41 పాయింట్లకు ఎగబాకి 27,299.44 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత 174.22 పాయింట్లు కోల్పోయి 26,499.81 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 179.3 పాయింట్లు పెరిగి 7,980.35 పాయింట్లకు చేరుకుంది.
Tags: Sensex, Nifty, Lower ,21-Day Lockdown,Begins
Next Story