- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వనపర్తి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురికి విష ప్రయోగం చేసి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఎవరు విష ప్రయోగం చేశారు, ఎందుకు చేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారే విషం తీసుకున్నారా అన్న కోణంలోనూ స్పెషల్ టీమ్తో విచారణ చేస్తున్నారు.
ఆజీరాం, ఆమె కూతురు బేస్మా బేగం, అల్లుడు పాషా, మనవరాలు హసినా మృతదేహాలు వారి ఇంట్లో వేర్వురుగా పడి ఉండటంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఇంట్లో క్షుద్రపూజలు జరిగి ఉంటాయని అనుమానించారు.
Next Story