- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓబుళాపురం గనుల వద్ద రెండో రోజు సర్వే
by Shamantha N |

X
దిశ, వెబ్డెస్క్ : ఆంధ్ర-కర్నాటక సరిహద్దులోని ఓబుళాపురం గనుల వద్ద రెండో రోజు సర్వే కొనసాగుతోంది. అక్రమ మైనింగ్తో కేసులు ఎదుర్కొంటోన్న గాలి జనార్ధనరెడ్డి.. మైనింగ్ సరిహద్దులు ధ్వంసం చేసిన ప్రాంతంలో రీ సర్వేను నిర్వహిస్తున్నారు. వివాదాస్పద ఓబుళాపురం, సిద్ధాపురం, మల్పనగుడి ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో ఏపీ, కర్ణాటక రాష్ట్రానికి చెందిన 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. వందేళ్ల నాటి గెజిట్లు, భూపటాలను, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సర్వే అనంతరం హద్దులు నిర్ణయించి 110 చోట్ల పిల్లర్లు వేయాలని సర్వేఆఫ్ ఇండియా నిర్ణయించుకుంది.
Next Story