- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో: ఏపీలోని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ల ఎంపిక కోసం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీని నియమిస్తూ నోటీఫికేషన్ జారీ చేసింది.
దీంతో రాష్ట్రంలోని కీలక యూనివర్సిటీలుగా పేరొందిన.. ఆచార్య నాగర్జు, ఆంధ్ర, కృష్ణ దేవరాయ, శ్రీ వెంకటేశ్వర, రాయలసీమ విశ్వవిద్యాలయాల్లో సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నామినీలు ఉండనున్నారు. దేశంలోని ప్రముఖ వర్సిటీల వీసీలు ఇందులో నామినీలుగా వ్యవహరించనున్నారు.
Next Story