- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దాయాది పాకిస్థాన్కు సౌదీ అరేబియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కశ్మీర్ అంశంలో భారత్కు వ్యతిరేకంగా నిలబడాలని పాక్ చేసిన హెచ్చరికలపై సౌదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్కు చమురు సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో దశాబ్ద కాలంగా రెండు ఇస్లామిక్ దేశాలైన సౌదీ-పాక్ బంధానికి తెరపడినట్లైంది. తాజాగా సౌదీ తీసుకున్న నిర్ణయంతో పాక్ మున్ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Next Story