నాణ్యతతో పాటు వేగం పెంచాలి

by  |
నాణ్యతతో పాటు వేగం పెంచాలి
X

దిశ, నారాయణఖేడ్: రైతు వేదిక నిర్మాణాలను ఆదివారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. అంతేగాకుండా మనూరు మండల పరిధిలోని మనూరు, పుల్కుర్తి, తమ్నూరు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… నాణ్యతతో పాటు వేగంగా నిర్మించాలని సూచించారు. అనంతరం రహదారుల వెంట హరితహారం మొక్కలను పరిశీలించారు.


Next Story

Most Viewed