- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నారాయణఖేడ్: రైతు వేదిక నిర్మాణాలను ఆదివారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. అంతేగాకుండా మనూరు మండల పరిధిలోని మనూరు, పుల్కుర్తి, తమ్నూరు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… నాణ్యతతో పాటు వేగంగా నిర్మించాలని సూచించారు. అనంతరం రహదారుల వెంట హరితహారం మొక్కలను పరిశీలించారు.
Next Story