- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సజ్జనార్ కీలక నిర్ణయం.. వారికి బస్సులో ఫ్రీ జర్నీ

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. ఆర్టీసీలో ఎన్నో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిల్లల దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 ఏళ్ల పిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందించేందుకు సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని సజ్జనార్ ట్విట్టర్లో ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తీసుకున్నారు.
Next Story