- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్ మహా నగరంలో మరో ఘరానా మోసం మంగళవారం వెలుగులోకి వచ్చింది. దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో కంట్రోలర్ సురేందర్ చీటీల పేరుతో తోటి ఉద్యోగులను నిండా ముంచేశాడు. సుమారు. 6 కోట్ల మేర చీటీల డబ్బుతో పరారయ్యాడు.
సురేందర్ను నమ్మి అతని వద్ద చీటీలు వేసిన వారంతా తమకు న్యాయం చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాలని బాధితులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story