- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలోని హిందుస్థాన్షిప్ యార్డును ఆదివారం మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం షిప్ యార్డు యాజమాన్యం, అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రమాదం ఎలా జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ షిప్ యార్డు ప్రమాదం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. మృతుల్లో ఒక్కొక్కరికి ఉద్యోగం కల్పించనున్నట్లు యాజమాన్యం హామీ ఇచ్చింది.
Next Story