- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ మహానగర అభివృద్ధికి రూ.30వేల కోట్లు కేటాయించినట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇప్పటివరకు రూ.4వేల కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయని.. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మించామని చెప్పారు. హైదరాబాద్లో SRDP కింద 18 ప్రాజెక్టులు చేపట్టామని అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు.
Read Also…
Next Story