- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయిలోని శ్రీ షిరిడీ సాయి గ్రానైట్స్ కరోనా బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 లక్షలు విరాళంగా ప్రకటించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు శుక్రవారం పర్వతగిరిలోని ఆయన నివాసంలో అందజేశారు. వారిని మంత్రి అభినందించారు. చెక్కు అందజేసిన వారిలో గ్రానైట్కు చెందిన తెన్నేటి వెంకటరెడ్డి, ఆవుల వెంకటరెడ్డి ఉన్నారు.
Tags: janagama, shirdi sai granites, 2 lakhs, donation, minister errabelli
Next Story