‘‘సూర్య’’ను దత్తత తీసుకున్న రచనా

by  |
‘‘సూర్య’’ను దత్తత తీసుకున్న రచనా
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: హుమాన్స్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు తుమ్మల రచనా చౌదరి నెహ్రూ జూలాజికల్ పార్కును శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జూపార్క్‌లోని “సూర్య” అనే రాయల్ బెంగాల్ టైగర్‌ను సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. ఇందుకోసం రూ లక్ష రూపాలయ చెక్కును క్యూరేటర్ క్షితిజకు అందజేశారు.



Next Story

Most Viewed