- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో గ్యాంగ్ వార్ జరిగింది. రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో హల్చల్ చేశారు. ఈ క్రమంలోనే రౌడీషీటర్ రమేష్ను మరో రౌడీ గ్యాంగ్ దారుణంగా కత్తులతో నరికారు.
తీవ్రగాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు గ్రూపుల మధ్య విభేదాలతోనే ఈ మర్డర్ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో స్థానికులు భయంతో పరుగులు తీసినట్లు తెలుస్తోంది. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also..
Next Story