త్వరలో తీగల వంతెన ప్రారంభం….

by  |
త్వరలో తీగల వంతెన ప్రారంభం….
X

దిశ వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో తీగల వంతెన త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్దికి మౌళిక సదుపాయాల కల్పన ముఖ్యమని అన్నారు. రూ.184 కోట్లతో తీగల వంతెనను అద్బుతంగా నిర్మించినట్టు. అందుకోసం శ్రమించిన ఇంజనీర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తీగల వంతెనకు సంబంధించి రాత్రి వేళలో అద్బుతంగా చిత్రీకరించిన ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.


Next Story