- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో తీగల వంతెన త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్దికి మౌళిక సదుపాయాల కల్పన ముఖ్యమని అన్నారు. రూ.184 కోట్లతో తీగల వంతెనను అద్బుతంగా నిర్మించినట్టు. అందుకోసం శ్రమించిన ఇంజనీర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తీగల వంతెనకు సంబంధించి రాత్రి వేళలో అద్బుతంగా చిత్రీకరించిన ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.
Next Story