- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ తహసీల్దార్ కార్యాలయంలోని రూమ్ నేలమట్టం అయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుధవారం తెల్లవారుజామున భవనం గోడ కూలినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఎప్పుడు ఏం కూలుతుందో అని అధికారులు, సిబ్బంది భయబ్రాంతులకు గురవుతూ, విధులు నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Next Story