- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన పాలమాకుల వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పాలమాకుల జాతీయ రహదారిపై బైక్ ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుడిది ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంగా గుర్తించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Crime News Today
Next Story