సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..!

by  |
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..!
X

దిశ, వెబ్‎డెస్క్: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. న్యాల్‌కల్‌ మండలం హద్నూర్‌ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed