- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కృష్ణా జిల్లా కానుమోలు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న లారీ, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న తండ్రి, కూతుళ్లు దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్ అదుపు తప్పి పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. మృతులు కానుమోలు గ్రామానికి చెందిన దాసరి లెనిన్, వంజరపు శ్రీదేవిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story