రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

by  |
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
X

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిలో ఆగివున్న లారీని టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Next Story