బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం

by  |
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో వలస కూలీల బాధలు అంతా ఇంతా కావు. బతుకు దెరువు కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన వారిని కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్నది. తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటనలో 9 మంది వలస కూలీలు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని బగల్ పూర్ నౌగచియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కార్మికులతో వెళ్తున్న లారీ- బస్సు ఢీ కొన్నాయి. దీంతో 9 మంది వలస కూలీలు మృతిచెందారు. పలువురు తీవ్ర గాయాలయ్యాయి.


Next Story

Most Viewed