- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో వలస కూలీల బాధలు అంతా ఇంతా కావు. బతుకు దెరువు కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన వారిని కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్నది. తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటనలో 9 మంది వలస కూలీలు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని బగల్ పూర్ నౌగచియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కార్మికులతో వెళ్తున్న లారీ- బస్సు ఢీ కొన్నాయి. దీంతో 9 మంది వలస కూలీలు మృతిచెందారు. పలువురు తీవ్ర గాయాలయ్యాయి.
Next Story