- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేతలు మల్లు రవి, రేవంత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తుండగా వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు సమీపంలో పోలీసులు వీరిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంపై ప్రస్తుతం సీఐడీ దర్యాప్తు జరుగుతోందని.. ఈ నేపథ్యంలో అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.
Next Story