- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభం
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్ : నాగర్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభం అయింది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన 1, 2 యూనిట్లను మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మిగతా నాలుగు యూనిట్లలో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన శ్రీశైలం పవర్ హౌస్లో షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి 9మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండు నెలల అనంతరం విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది.
Next Story