- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
by srinivas |

X
కడప జిల్లా రైల్వే కోడూరు రేంజీ అటవీశాఖ పరిధిలో 26 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేయగా ఎర్ర చందనం పట్టుబడిందని సబ్ డీఎఫ్ ధర్మరాజు, ఎఫ్ఆర్వో నయిూం అలీ తెలిపారు.
Next Story