- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నారాయణఖేడ్:
సంగారెడ్డి జిల్లా మనూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో పంటల వివరాలను రీ వెరిఫికేషన్ జరిగింది. గురువారం ర్యాండమ్ పద్ధతిలో కొందరు రైతులను ఎంపిక చేసి వారి పంట వివరాలను ఆన్లైన్లో క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పంటల కొనుగోలు, పంట నష్టం వంటి అంశాలకు ఈ ఆన్లైన్ నమోదు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతోందని వివరించారు.
Next Story