- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఆరవ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో బెంగళూరు చాలెంజర్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టాస్ గెలిచిన బెంగళూరు చాలెంజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఢీల్లి క్యాపిటల్స్తో సూపర్ ఓవర్లో చేతికొచ్చిన మ్యాచ్ను చేజార్చుకున్న రాహుల్ సేన.. ఈ రోజు గెలుపు కోసం ఆరాటపడుతోంది. అటు తొలి మ్యాచ్లో హైదరాబాద్ను చిత్తు చేసిన విరాట్ సేన రెండో గెలుపు కోసం సమాయత్తం అవుతోంది. దీంతో పంజాబ్-బెంగళూరు మ్యాచ్ మరింత ఆసక్తిని రేపుతోంది. టకాఫర్ గా నడిచే ఈ మ్యాచ్లో విజయం ఎవరిని వరిస్తిందో వేచిచూడాల్సిందే.
Next Story