- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ నిర్మాత, యూవీ క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన వంశీ కృష్ణారెడ్డికి పితృవియోగం కలిగింది. మంగళవారం వంశీ కృష్ణారెడ్డి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హిరోలు రామ్ చరణ్, శర్వానంద్ నెల్లూరుకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న హిరోల అభిమానులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. ఇంటి బయట వేచి ఉన్న అభిమానుల కోసం హీరోలిద్దరూ మేడపైకి వచ్చి అభివాదం చేశారు. అనంతరం వంశీ కృష్ణారెడ్డి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Next Story