తరలివచ్చిన అభిమానులు..!

by  |
తరలివచ్చిన అభిమానులు..!
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ నిర్మాత, యూవీ క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన వంశీ కృష్ణారెడ్డికి పితృవియోగం కలిగింది. మంగళవారం వంశీ కృష్ణారెడ్డి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హిరోలు రామ్ చరణ్, శర్వానంద్ నెల్లూరుకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న హిరోల అభిమానులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. ఇంటి బయట వేచి ఉన్న అభిమానుల కోసం హీరోలిద్దరూ మేడపైకి వచ్చి అభివాదం చేశారు. అనంతరం వంశీ కృష్ణారెడ్డి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


Next Story