- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8వ విడత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం జరగనున్నది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1.49 కోట్ల మందికి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యంతోపాటు కార్డుకు కేజీ శనగలు ఇవ్వనున్నారు. ఈనెల 28 వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు.
Next Story