ఒక్కొక్కరికి బియ్యంతోపాటు కేజీ శనగలు.. నేటి నుంచే

by  |
ఒక్కొక్కరికి బియ్యంతోపాటు కేజీ శనగలు.. నేటి నుంచే
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8వ విడత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం జరగనున్నది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1.49 కోట్ల మందికి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యంతోపాటు కార్డుకు కేజీ శనగలు ఇవ్వనున్నారు. ఈనెల 28 వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు.



Next Story

Most Viewed