- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తనపై 139మంది అత్యాచారం చేశారని ఇటీవల హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్లో ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సినిమా తీయబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఇప్పటికే తన టీమ్ను పంపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన రాబోతుందని ఫిల్మ్నగర్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే రెండ్రోజుల క్రితం యువతి తనపై 139మంది అత్యాచారానికి పాల్పడలేదని, అంతకు ముందు చెప్పినట్లు ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వాళ్ల పేర్లను డాలర్ బాబు ఒత్తిడి మేరకు చెప్పినట్లు మీడియాకు తెలిపింది.
Next Story