- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మిడతల బెడదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు. తన జీవితంలో గత ముప్పై ఏళ్ల క్రితం మిడుదల దండు చూశానని.. ప్రస్తుతం రాజస్థాన్లో మిడుతల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం రెండు మూడు జిల్లాలో మినహా మిగతా జిల్లాలో మిడతలు తీవ్రంగా నష్టం చేశాయన్నారు. రైతులకు నష్ట పరిహారంపై సర్వేచేసిన తరువాతే పంపిణీ చేస్తామన్నారు.
Next Story