సా. 4 తర్వాత రాజస్థాన్‌లో ఏం జరుగనుంది ?

by  |
సా. 4 తర్వాత రాజస్థాన్‌లో ఏం జరుగనుంది ?
X

దిశ, వెబ్ డెస్క్: నేడు సాయంత్రం 4 గంటలకు రాజస్థాన్ బీజేఎల్పీ సమావేశం కానున్నది. అసెంబ్లీ సమావేశాలు, రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. అయితే, అందరూ ఈ భేటీపై ఆసక్తిగా ఉన్నారు. ఈ సమావేశం అనంతరం అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతాయన్న ఆలోచనలో ఉన్నారు. కాగా, గతకొద్ది రోజుల నుంచి రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే సచిన్ పైలట్ తిరుగుబావుట ఎగురవేయడం.. ఆ తర్వాత సచిన్ పైలట్ సస్పెండ్.. ఆ తదనంతరం సచిన్ ను సోనియా, రాహుల్ బుజ్జగించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed