- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రజల అవస్థలు
by Shyam |

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: అర్ధరాత్రి కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా వర్షం కారణంగా పెద్ద చెరువులోని నీరు బయటకు రావడంతో జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలి వీధిలోని ఇళ్లల్లోకి వర్షపు వచ్చి చేరింది. దీంతో ఆ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానిక యువకులే స్వచ్ఛందంగా నీటిని ఎత్తిపోస్తున్నారు. అలాగే జిల్లా పరిషత్ మైదానంలో కూడా వర్షపు వచ్చి చేరింది. దీంతో జిల్లా పరిషత్ మైదానం చెరువును తలపిస్తుంది.
Next Story