- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గతకొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నాయి. పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుసే అవకాశముంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారి మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలోని ధర్మశాలలో 67 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Next Story