- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇవాళ, రేపు జాగ్రత్తగా ఉండండి.. కారణమేమంటే..?
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గతకొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నాయి. పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుసే అవకాశముంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారి మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలోని ధర్మశాలలో 67 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Next Story