- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రికి చేరువగా ఉన్న రాయిగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్గా మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోమవారం దక్షిణ మధ్య రైల్వే ప్రకటనను వెలువరించింది. సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట్ మార్గంలో ఉన్న ఈ రాయిగిరి స్టేషన్ను గత 18వ తేదీనే యాదాద్రి అని అధికారిక సంస్థ గుర్తించడం జరిగిందని ఆ ప్రకటనలో వెల్లడించింది.
Next Story