- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత వాయుసేనలో రాఫెల్ చేరికకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. గురువారం అధికారికంగా ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్లో భారత్ , ఫ్రాన్స్ రక్షణ మంత్రులు,సైన్యాధికారులు వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు.
మొత్తంగా 36 యుద్ధ విమానాల కోసం భారత్ రూ.60వేల కోట్లతో ఫ్రాన్స్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్లో భాగంగానే జూల్ 29న ఐదు రాఫెల్ జెట్స్ భారత్ చేరుకున్నాయి. నాటి నుంచి వాటిని నడిపేందుకు మన పైలట్లకు ఫ్రాన్స్ బృందం శిక్షణ ఇస్తున్నారు.
Read Also..
Next Story