ఘట్టమనేని రాధాకృష్ణ రూ.2 లక్షల విరాళం

by  |
ఘట్టమనేని రాధాకృష్ణ రూ.2 లక్షల విరాళం
X

దిశ, మేడ్చల్: కరోనా నియంత్రణకు స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఉప్పల్‌కు చెందిన సామాజికవేత్త ఘట్టమనేని రాధాకృష్ణ మంత్రి మాల్లారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు 2 లక్షల రూపాయల చెక్కును రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు అoదజేశారు.


Next Story