షేర్ల పేరిట మోసం..ముఠా అరెస్ట్…

by  |
షేర్ల పేరిట మోసం..ముఠా అరెస్ట్…
X

దిశ వెబ్ డెస్క్:
షేర్ మార్కెట్ లో అధిక లాభాల ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాప్ గ్లోబల్ రీసెర్చ్ కంపెనీ పేరిట ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. వనస్థలి పురానికి చెందిన ఓ ఉద్యోగికి ఈ ముఠా వల వేసింది. రూ. 9. 60 లక్షలను అతని దగ్గర నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. ఆ తర్వాత ఫోన్లను ముఠా స్విచాఫ్ పెట్టింది. కాగా ఈ ముఠాకు చెందిన 9మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, 18 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed