- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన చేపట్టండి
by Shyam |

X
దిశ, నిజామాబాద్: వేల్పూర్ మండలం మోతే గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగితే ఊరుకునేది లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. అంతకు ముందు మండలం కేంద్రంలో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించిన మంత్రి వేముల తన ఇంటి పైన పార్టీ జెండా ఎగురవేశారు.
Tags: minister prashanth reddy, paddy purchase centre, opening, mothy
Next Story