- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పూరీ జగన్నాథ ఆలయం ఓపెన్
by Shamantha N |

X
దిశ, వెబ్డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించి సర్వం మూతపడాల్సి వచ్చింది. అందులో భాగంగానే ఇంతకాలం మూతపడిన ఒడిస్సాలోని పూరీ జగన్నాథ ఆలయం ఎట్టకేలకు ఆదివారం తెరుచుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఆలయ అధికారులు పలు నిబంధనలు విధించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉన్నవారికే దర్శనం ఉంటుందని వెల్లడించారు. అంతేగాకుండా ఆ రిపోర్టును సంబంధిత అధికారులకు సమర్పించాలని తెలిపారు.
Next Story