- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు సీపీఎం నేత మధు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కార్పొరేట్ రంగానికి దేశ సంపదనను దోచిపెడుతున్నారని విమర్శించారు. మరోవైపు సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు ఇక్కడ ఓ విధంగా.. పార్లమెంట్లో మరోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Next Story