- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించకపోవడంతో గురువారం నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక చౌరస్తాలో ధర్నాకు దిగారు.
నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని, లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.15 వేలు జీవన భృతిని చెల్లించాలని, చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ధర్నా నిర్వహించారు. చేనేత కార్మికుల ధర్నాకు మద్దతుగా స్థానిక వ్యాపారులు తమ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు.
Next Story