- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరీంనగర్ జడ్పీ సీఈఓగా ప్రియాంక

X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పరిషత్ సీఈఓగా ఖమ్మం జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న ప్రియాంకను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరీంనగర్ సీఈఓగా పని చేస్తున్న రమేష్ ను హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టర్ గా బదిలీ అయిన కర్ణన్ సతీమణి ప్రియాంక. స్పౌస్ గ్రౌండ్లో ప్రియాంకను కరీంనగర్ కు బదిలీ చేశారు.
Next Story