- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: ఉపాధ్యాయ దినోత్సవాన్ని బ్లాక్ డేగా ప్రకటిస్తూ.. శనివారం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ టీచర్ల సమస్యలను వివరిస్తూ సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 5ను గురుపూజ దినోత్సవంగా జరుపుకుంటున్నామని.. కానీ, ఈ ఏడాది కరోనా విజృంభిస్తుండడంతో ప్రైవేటు టీచర్ల బతుకుల్లో చీకట్లు నింపిందని జిల్లా అధ్యక్షులు బాలరాజు అన్నారు. టీచర్లను ఆదుకోవాల్సిన యాజమాన్యాలు చేతులెత్తేశాయని.. ఓట్లు వేయించుకున్న నేతలు మొహం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story