10మందికి రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు

by  |
10మందికి రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖ నుంచి ఈ ఏడాది 10మంది అధికారులు రాష్ట్రపతి ప్రతిభా పురస్కాలకు ఎంపికయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కేంద్రం పురస్కాలు అందిస్తోంది.

పురస్కారానికి ఎంపికైన వారు:
రాచకొండ ఏసీపీ నాయిని భుజంగరావు
మనసాని రవీందర్‌రెడ్డి డీడీ ఏసీబీ హైదరాబాద్
చింతలపాటి యాదగిరి, ఏసీపీ
శ్రీనివాస్ కుమార్, ఏసీపీ సైబరాబాద్
అడిషనల్ కమాండెంట్, మోతు జయరాజ్ వరంగల్
డబ్బీకార్ ఆనంద్ కుమార్, డీఎస్పీ ఇంటెలిజన్స్ హైదరాబాద్
బోయిని క్రిష్టయ్య ఏఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం
కట్టెగొమ్ముల రవీందర్రెడ్డి డీఎస్పీ, హైదరాబాద్
సీఐ ఇరుకుల నాగరాజు, హైదరాబాద్
మల్కాజ్‌గిరి ఎస్ఐ షేక్ సాధిక్‌ అలీ


Next Story

Most Viewed