- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ క్రైమ్బ్యూరో: ప్రతిభ కనబరిచిన ఇంజినీర్లకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శుక్రవారం విశ్వేశ్వరయ్య అవార్డులను అందజేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 161 జయంతిని పురస్కరించుకుని మెగా సిటీ కళావేదిక ఆధ్వర్యంలో అవార్డులను అందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇంజినీర్లు ప్రముఖ పాత్ర పోషించారన్నారు. భవిష్యతులో మరిన్ని ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు విద్యుత్, ఇతర రంగాల్లో మరింత కృషి చేయాలన్నారు.
Next Story